వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
విద్యార్థులు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేవైఎం చేపట్టిన నిరసన మహబూబ్నగర్లో ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది.
ఆందోళనకారులు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Loading comments...
