వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో బీజేపీ సర్వేల జోరు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా ‘మిషన్ తెలంగాణ’ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయి అధ్యయనాలను ముమ్మరం చేసింది.
ప్రస్తుతం మూడు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, ప్రజాకాంక్షలపై స్వతంత్రంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా భాజపా నాయకత్వం ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
Comments
Loading comments...