వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అకాలీదళ్తో ఎన్నికల మైత్రిపై సరైన సమయం వచ్చినప్పుడే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి పంజాబ్లోని అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి తగిన నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

