వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపింది. రాజ్యసభ సభ్యత్వాన్ని నిరాకరించిన ఆయన, తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అన్నామలై త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Comments
Loading comments...

