వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్తో పాటు పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.
Comments
Loading comments...

