Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిందు సేద్యం పరిశీలన.. ఉద్యానవన శాఖ అధికారుల పర్యటన

Follow Udayam on Google
md jabeer Sep 08, 2026 7:25 PM నిర్మల్General
బిందు సేద్యం పరిశీలన.. ఉద్యానవన శాఖ అధికారుల పర్యటన - Udayam
ఉద్యానవన శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం బిందు సేద్యపు (డ్రిప్) ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​నిర్మల్ డివిజన్ ఉద్యానవన అధికారి మౌనిక, జైన్ సంస్థ ప్రతినిధులు, డి.సి.ఒ. నాగరాజు తదితరులు కడెం మండలంలోని బెల్లాల్ గ్రామ రైతు తిరుపతి రెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన బిందు సేద్యపు పరికరాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...