Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌తో వార్డులోకే దూసుకెళ్లి

అశ్విని దేవి Jul 26, 2026 1:57 PM అల్ ఇండియా about 1 hour ago
బైక్‌తో వార్డులోకే దూసుకెళ్లి - Udayam Digital
బీదర్ బ్రిమ్స్ ఆస్పత్రిలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌ను నేరుగా రోగుల వార్డులోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో అక్కడున్న సిబ్బంది, రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా వారితో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...