Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ పెట్రోలు ట్యాంకులే టార్గెట్‌

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 04, 2026 2:26 PM నిజామాబాద్General
బైక్‌ పెట్రోలు ట్యాంకులే టార్గెట్‌ - Udayam
నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బైకుల నుంచి పెట్రోలు చోరీలు పెరుగుతున్నాయి. రాత్రివేళల్లో దొంగలు బైకుల పైపులను కట్‌ చేసి ఇంధనం తీసుకెళ్తుండగా, కొన్ని ఘటనలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినాయక్‌నగర్‌, సుభాష్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పెట్రోల్‌ ట్యాంక్‌ లాక్‌లు, యాంటీ థెఫ్ట్‌ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...