వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుళ్ల సంతోష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

