వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలంలోని కొంగర నుంచి పాలేరు నది వరకు రూ.1.05 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

