వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పవిత్ర సన్నిధిలో గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈ రోజు తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వామివారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః.
Comments
Loading comments...

