వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికలు జోరందుకున్నాయి. ధమరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ బాసొల్లా సాయిలు పలువురు నాయకులు బీజేపీలో చేరారు.
బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సమక్షంలో ఆదివారం ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
Comments
Loading comments...

