వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ హయాంలో కబ్జా అయిన వందలాది ఎకరాల అటవీ, బుల్లెట్ రైలు భూములపై బీజేపీ దండయాత్ర చేస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.
కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ ...ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని, కబ్జాదారులపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

