వార్తలకు తిరిగి వెళ్లండి
బీహార్ పేదల ఖాతాల్లోకి భారీగా నిధులు

బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని పేదలకు భారీ ఊరటనిస్తూ సామాజిక భద్రతా పింఛన్ల నిధులను విడుదల చేశారు. ఏకంగా రూ.1,423.94 కోట్ల భారీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 97.84 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. లబ్ధిదారుల అకౌంట్లలోకి నగదు జమ కావడంతో పేద వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...