Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్ రాజకీయాల్లో సంచలన మలుపు

ప్రణీత రెడ్డి Jul 06, 2026 5:33 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
బీహార్ రాజకీయాల్లో సంచలన మలుపు - Udayam Digital

Photo Gallery

బీహార్ రాజకీయాల్లో సంచలన మలుపు - main
బీహార్ రాజకీయాల్లో సంచలన మలుపు - gallery image
జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన బీహార్‌లోని బీజేపీ కంచుకోట బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన స్వయంగా పోటీ చేయనున్నారు. ఈ నెల 30న జరగబోయే ఈ పోలింగ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రిఫరెండం లాంటిదని పీకే పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలుపు ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తన పార్టీని బలోపేతం చేయాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు.

Comments

G
Loading comments...