Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల అవగాహన కోసం ELC 2.0కు శ్రీకారం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 2:39 PM ఆల్ ఇండియా జాతీయ
ఎన్నికల అవగాహన కోసం ELC 2.0కు శ్రీకారం - Udayam
బిహార్‌లో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ నలందా యూనివర్సిటీలో సుమారు 500 మంది బూత్‌ లెవల్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడంపై చర్చించారు. అనంతరం పాట్నా నుంచి ‘ఎలక్షన్‌ లిటరసీ క్లబ్‌-ELC 2.0’ను సీఈసీ ప్రారంభించనున్నారు. ఎన్నికలపై అవగాహన, డిజిటల్‌ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.

Comments

G
Loading comments...