వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పాపిరెడ్డికుంట తండాకు చెందిన ఓ కుటుంబంలోని ఏడుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం కింద లబ్ధి అందింది. ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేసింది.
ఈ పథకం తమకు ఆర్థికంగా అండగా నిలిచిందని శామ్లూ నాయక్ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
