వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ధర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

