వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల డేటాను కలెక్ట్ చేయాలని సచివాలయ సిబ్బందికి, బిఎల్ఓ లకు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర సూచించారు. మంగళవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో బిఎల్వోలు , సచివాలయ సిబ్బందితో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కమీషనర్ మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల దృశ్య వార్డుల్లో ఓటర్ డేటాను కలెక్ట్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

