Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి భూముల సర్వేలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 6:09 PM నిర్మల్General
భూభారతి భూముల సర్వేలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి - Udayam
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల సమగ్ర సర్వే నిర్వహణకు మండలంలోని జలాల్పూర్, గూడూరు, గోవిందాపూర్, చందాపూర్ గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేశారు. ఈ సర్వేకు సంబంధించి ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కరేగాం, ఎడ్బిడ్, వెంకటాపూర్ ల్లో సోమవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు భూభారతి సర్వే ప్రక్రియ, భూముల వివరాల నమోదు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...