వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లి కేంద్రంలో భూ సమస్యల కారణంగా రైతులు ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వే నంబర్, సాదాబైనామా, ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో ఉన్న భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూ రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినా అమలు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

