వార్తలకు తిరిగి వెళ్లండి

శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలో భూ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు శామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
కాగా, రైతులకు మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మధుకర్రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
Comments
Loading comments...

