Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 7:18 PM ఖమ్మంGeneral
భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి - Udayam
భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం నారాయణపురంలో రీ సర్వేపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బేతుపల్లిలో 6 వేల ఎకరాల రీ సర్వే పూర్తయిందన్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాతే భూధార్ కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...