వార్తలకు తిరిగి వెళ్లండి
కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు.
హైదరాబాద్ పరిధిలోని పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఈ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Comments
Loading comments...

