Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజేందర్ రెడ్డి నిరుపేద పారిశుద్ధ్య కార్మికుడికి ఆర్థిక సాయం అందించారు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 16, 2026 11:15 PM జగిత్యాలGeneral
భోజేందర్ రెడ్డి నిరుపేద పారిశుద్ధ్య కార్మికుడికి ఆర్థిక సాయం అందించారు - Udayam
గొల్లపల్లి మండలం బీబీ రాజుపల్లి (గుట్టలపల్లె) గ్రామానికి చెందిన నిరుపేద పారిశుద్ధ్య కార్మికుడు దొనకొండ రాజన్న పక్షవాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న శంకర్రావుపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎడమల భోజేందర్ రెడ్డి మానవత్వంతో స్పందించి వైద్య ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎడమల ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం ఈ సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.

Comments

G
Loading comments...