వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం భోగాపురంలో గురువారం BJP లో భారీగా చేరికలు జరిగాయి. BJP రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మాజీ అధ్యక్షులు వీర్రాజు ముఖ్య అతిథులుగా ఈ చేరికలు జరిగాయి.
జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో సాగి అప్పలనరసింహ రాజు, అడపా ప్రసాద్ తమ వందలాది మంది అనుచరులతో పార్టీలో చేరారు. మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని ఆకాంక్షించారు..
Comments
Loading comments...

