వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండ మండలంలోని కోర్టికల్ గ్రామంలో హనుమాన్ ఆలయ కలశ పూజలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

