వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నాలు తొలగడానికి ఆటంకాలు జరగకుండా పనులు జరగాలన్న ఉద్దేశంతో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టూటౌన్ సీఐ బి. అప్పలనాయుడు పిలుపునిచ్చారు. . బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
'ఏపీ పోలీస్ సేవా పోర్టల్' ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో ఉందన్నారు.
Comments
Loading comments...

