వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్స్టైల్, పవర్లూమ్ కార్మికుల జాతీయ సమావేశాల సందర్భంగా ఈ నెల 23న సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ తెలిపారు.
కార్మికుల సమస్యలపై సభలో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు, ఆసాములు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

