వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం మండల అధ్యక్షుడు శ్రీనివాస చారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు ఐక్యతతో సమాజంలో ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Comments
Loading comments...

