వార్తలకు తిరిగి వెళ్లండి

భీంగల్ మండలం దేవనపల్లి గ్రామంలో 8 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ప్రొసీడింగ్స్ మంజూరుకు కృషి చేసిన నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

