వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమన్నస్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా ఆలయ అధికారులు అర్చక స్వాములు వేద పండితులు ఘన స్వాగతం పలికారు.
అందరిపై స్వామివార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

