వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటల వరకు సుమారు 31,601 మంది భక్తులు దర్శించుకున్నట్లుఆలయ పిఆర్వో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ అధికారులు కల్పించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

