Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్ నగర్ లో డెంగీ కేసులు నమోదు, నివారణ చర్యలు చేపట్టారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 2:30 PM విశాఖపట్నంGeneral
భీమ్ నగర్ లో డెంగీ కేసులు నమోదు, నివారణ చర్యలు చేపట్టారు - Udayam
బీంనగర్ మరియు అల్లిపురం ఏరియా లో 2 డెంగీ కేసులు నమోదు అయిన దృష్ట్యా శ్రీ. వరప్రసాద్ రెడ్డి జిల్లా మలేరియా అధికారి మరియు నాగభూషణరావు సహాయ మలేరియా అధికారి వారి సిబ్బంది తో కలిసి హుటాహుటిన ఆయా ప్రదేశాలు సందర్శించి వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యాధి నమోదు అయిన ఇంటి నుండి చుట్టుపక్కల సుమారు 100 ఇళ్ళు తనిఖీ చేసి లార్వా కనుగొన్న సుమారు 15 ప్రాంతాల్లో లార్వా నిర్ములన చేయడం జరిగింది.

Comments

G
Loading comments...