వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారిని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు..
Comments
Loading comments...

