వార్తలకు తిరిగి వెళ్లండి

విభజన సమయంలో ఏపీలో కలిసిన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని TFDC చైర్మన్ పొదెం వీరయ్య కోరారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్కు వినతిపత్రం అందజేశారు. రామాలయ భూములు ఏపీలోకి వెళ్లడం, చెత్త డంపింగ్, శ్మశాన వాటికలకు స్థలాభావం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

