Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శౌర్య విజయ్ యాత్ర ప్రారంభం

రూపేష్ గౌడ్ Jul 14, 2026 3:07 PM అల్ ఇండియా 14 viewsabout 1 hour ago
శౌర్య విజయ్ యాత్ర ప్రారంభం - Udayam Digital
కార్గిల్ విజయ్ దివాస్ 2026 సందర్బంగా న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి 13 రోజుల 'శౌర్య విజయ్ యాత్ర' మోటార్‌సైకిల్ ర్యాలీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ యాత్ర లడఖ్‌లోని ద్రాస్ వరకు 1,900 కిలోమీటర్లు సాగుతుంది. 28 మంది రైడర్లు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జూలై 26న కార్గిల్ వార్ మెమోరియల్ చేరుకుంటారు.

Comments

G
Loading comments...