వార్తలకు తిరిగి వెళ్లండి
నవీ ముంబై ఎయిర్పోర్ట్లో 'భారత్ ట్యాక్సీ' సేవలు ప్రారంభం

నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 'భారత్ ట్యాక్సీ' సేవలను ప్రారంభించారు. ప్రైవేట్ యాప్లకు ప్రత్యామ్నాయంగా, పారదర్శకమైన కోఆపరేటివ్ మోడల్లో డ్రైవర్లు, ప్రయాణికుల ప్రయోజనాల కోసం దీనిని తీసుకొచ్చినట్లు తెలిపారు.
సింగిల్ యాప్ ద్వారా కార్లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ముంబై నల్ల-పసుపు ట్యాక్సీల తరహాలోనే సాధారణ ఛార్జీలు వసూలు చేస్తారని వెల్లడించారు.
Comments
Loading comments...