వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధ ఆధారిత క్లౌడ్ సేవల సంస్థ ‘భారత్ క్లౌడ్’ హైదరాబాద్లోని కంట్రోల్ఎస్ డేటా సెంటర్లో తన తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశంలో క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం ఐదేళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.
దేశీయ ఏఐ-రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు కంట్రోల్ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

