వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి బుధవారం బైంసా పట్టణంలో నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరాన్ని సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి వరకు ఉంటుందని ఎస్పీ జి. జానకి షర్మిల పేర్కొన్నారు.
సబ్ డివిజన్ పరిధిలోని వారందరూ నిర్ణీత సమయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరానికి హాజరు కావాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

