వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించటానికి భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి తెలిపారు. నాగారం డివిజన్లో ఆయన మాట్లాడుతూ.
ప్రతి పౌరుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, జాతీయ గేయం, వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ ఉత్సవాలను జాతీయ గీతానికి అంకితం చేశారని కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

