వార్తలకు తిరిగి వెళ్లండి
రాత్రి కురిసిన భారీ వర్షానికి తుళ్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ రహదారి జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి నిలిచిన వరద నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

