వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరిలో కురిసిన భారీ వర్షానికి శనివారం గౌతమ బుద్ధ రోడ్డు జలమయమైంది. రహదారిపై నిలిచిన వరద నీటిలో దుకాణాలు, వాహనాలు మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది.
నిత్యావసర సరుకుల కొనుగోలుకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

