వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ఏఓ సిద్ధార్థ సూచించారు.
విద్యుత్ స్తంభాలు, చెట్లు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

