వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరద జలాలు, పచ్చని కొండల నడుమ పాపికొండలు ఆగస్టులో ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. బోటు ప్రయాణం, ప్రకృతి అందాలు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి.
అయితే ప్రస్తుతం గోదావరిలో వరద పరిస్థితుల నేపథ్యంలో పాపికొండల బోటు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

