వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
జూలూరుపాడు మండల పరిషత్ సాధారణ సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రామాల అభివృద్ధి పనులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...
