Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20 సిరీస్‌ రద్దు దిశగా బీసీసీఐ?

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jun 25, 2026 5:43 PM జాతీయంGeneral
టీ20 సిరీస్‌ రద్దు దిశగా బీసీసీఐ? - Udayam
ఆగస్ట్‌లో జరగాల్సిన భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌ రద్దు కానుంది. ఆటగాళ్ల పనిభారం, బిజీ షెడ్యూల్ దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లంక బోర్డు అభ్యర్థన మేరకు మొదట ఆమోదించినా, ప్రస్తుతం రద్దుకే మొగ్గు చూపుతున్నారు. అయితే, టీ20 సిరీస్‌పై అనిశ్చితి ఉన్నప్పటికీ, ఆగస్ట్‌లో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...