వార్తలకు తిరిగి వెళ్లండి
బాసర అమ్మవారి హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 49 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు సమకూరింది. ఆలయ ఇన్ఛార్జి ఈఓ అంజనీదేవి సమక్షంలో అధికారులు ఈ లెక్కింపు చేపట్టారు.
నగదుతో పాటు భక్తులు 78 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, 17 విదేశీ కరెన్సీ నోట్లను కానుకలుగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...