Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బార్‌ కౌన్సిళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జస్టిస్‌ నాగరత్న

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:28 AM జాతీయంGeneral
బార్‌ కౌన్సిళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జస్టిస్‌ నాగరత్న - Udayam
పెండింగ్‌ కేసులు, విచారణలో జాప్యం, పెరుగుతున్న ఖర్చులతో భారత న్యాయవ్యవస్థ సతమతమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న అన్నారు. బార్‌ కౌన్సిళ్లు తమ పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వృత్తిపరమైన నైతిక ప్రమాణాలు, నైపుణ్యాన్ని కాపాడాలని, కక్షిదారులకు చేసే సేవను ప్రజాసేవగా భావించాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...