Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకుల పెనాల్టీ వసూళ్లు రూ.26,170 కోట్లు

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Jul 29, 2026 10:12 AM అల్ ఇండియా జాతీయ
బ్యాంకుల పెనాల్టీ వసూళ్లు రూ.26,170 కోట్లు - Udayam Digital
మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుంచి గత నాలుగేళ్లలో బ్యాంకులు పెనాల్టీల రూపంలో రూ.26,170.37 కోట్లు వసూలు చేసినట్లు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,137.92 కోట్లు, ప్రైవేట్ బ్యాంకులు రూ.4,948.71 కోట్లు వసూలు చేశాయి. అదే ఏడాది ఎస్‌బీఐ అత్యధికంగా రూ.477.27 కోట్ల పెనాల్టీ విధించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...